Exclusive

Publication

Byline

ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది?

భారతదేశం, ఏప్రిల్ 1 -- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా నెలకొన్న అంతరాయాల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈ విషయంపై కేంద్రం స్పందించింది. వంటగ్యాస్ ... Read More


అమరావతి చట్టబద్ధత బిల్లుకు కిషన్ రెడ్డి సపోర్ట్.. తెలంగాణపై సెన్సెషనల్ కామెంట్స్

భారతదేశం, ఏప్రిల్ 1 -- అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ధృవీకరిస్తూ ఇవాళ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్ల... Read More


తెలంగాణలో పాఠశాలలకు వేసవి సెలవుల ప్రకటన.. సమ్మర్ హాలిడేస్ ఎన్ని రోజులు?

భారతదేశం, ఏప్రిల్ 1 -- తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు అధికారికంగా వేసవి సెలవులను ప్రకటించింది. దీంతో విద్యార్థులకు ఏప్రిల్ 24 నుంచి 2026 జూన్ 11 వరకు 48 రోజుల సమ్మర్ హాలిడేస్ లభించనున్న... Read More


జనాభా లెక్కలు : ఆంధ్రప్రదేశ్‌లో మే 1 నుంచి ఇళ్ల సర్వే.. ఏప్రిల్ 16 నుంచి సెల్ఫ్ ఎన్యుమరేషన్‌

భారతదేశం, మార్చి 31 -- ఏప్రిల్ 1న ప్రారంభమయ్యే దేశవ్యాప్త జనగణన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మే 1 నుండి మే 30 వరకు ఇళ్ల సర్వే చేపట్టనుంది. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యుమరేషన్‌ విండో ... Read More


క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీతో అమరావతి భవిష్యత్ నగరం, అత్యుత్తమ లివబుల్ సిటీ : సీఎం చంద్రబాబు

భారతదేశం, మార్చి 31 -- అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జాతీయ క్వాంటం మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను... Read More


ఏపీలో పీఎం సూర్య ఘర్ సోలార్ పవర్‌ను డిస్కమ్‌లు కొనుగోలు చేస్తాయి : మంత్రి గొట్టిపాటి

భారతదేశం, మార్చి 30 -- పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన లబ్ధిదారులు ఉత్పత్తి చేసే అదనపు విద్యుత్తును గృహ, వ్యవసాయ అవసరాల కోసం విద్యుత్ పంపిణీ సంస్థలు(DISCOMs) కొనుగోలు చేస్తాయని ఇంధన శాఖ మంత్రి గొట్ట... Read More


దయచేసి పిల్లలను కనండి.. సంతానోత్పత్తి రేటుపై ఆరోగ్యమంత్రి ఆందోళన

భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు క్షీణించ‌డం కారణంగా ఘోరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని.. రాష్ట్ర ప్రజ‌ల్ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్యకుమార్ యాద‌వ్ హెచ్చరించారు. రాష్ట్రంలో ... Read More


Harish Rao : కాగ్ రిపోర్టుతో అయినా కళ్లు తెరవండి.. మాజీ మంత్రి హరీశ్ రావు

భారతదేశం, మార్చి 30 -- కాగ్ రిపోర్టుతో రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలకాలని చెప్పారు. రెండేళ్ల మూడు న... Read More


కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజాధనం వృథా.. జల్‌శక్తి మంత్రి కామెంట్స్

భారతదేశం, మార్చి 30 -- రాజ్యసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్​ పాటిల్ కామెంట్స్ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన పథకం కింద కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధ... Read More


నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రకటన

భారతదేశం, మార్చి 30 -- ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు నక్సల్ రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. మావోయిస్టు ఏఓబీ రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్నతోపాటు ఏఓబీ ... Read More